పరీక్షిత్తుకు వైరాగ్యం ఏ కారణంగా కలిగింది?
శుకమహర్షి ఏ కారణం చేత పరీక్షిత్తు వద్దకు రావటం జరిగింది?
సత్కార్యాలు చేస్తూ, శాస్త్రాలను తెలుసుకుంటూ ఉండేవారు ఎవరు?
2 ఘడియలలో మోక్షాన్ని పొందిన రాజు ఎవరు?
స్వార్ధమే పరమార్ధంగా, అన్యాయాలు, అకృత్యాలు చేసేవారినేమంటారు?
వ్యాసుడు భాగవతాన్ని శుకుని ద్వారా అందించింది ఎందుకు?
మహాత్ములెవరు?
మానవులను ఎన్ని విధాలుగా విభజించి చెప్పారు?
వైదిక కర్మకాండ జోలికి పోకుండా పూర్తి వేదాంత మార్గంలో ఉండేది ఎవరు?
ఖట్వాంగుడు చేసిన గొప్ప కార్యం ఏమి?
Does this form look suspicious? Report